యవ్వనము,రూపము,సంపదలు
చివరకు శరీరము అన్నీ నశించేవే
అని తెలుసుకున్న తర్వాత
ఙ్ఞాని అయినవాడు జీవితంలో
ప్రపంచంలోనీ ఆకర్షణలకు గురికాడు.
లోకంలో ఎవరు ఎవరితో కలసివున్నా
చివరకు ఎవరి దారి వారిదేనన్న
సత్యాన్ని గ్రహిస్తే
జీవితంలో ఏ సంఘటన జరిగినా
మనసులో అలజడిలేకుండా
ప్రశాంతంగా ఉండవచ్చు..
ఎవని మనస్సులో
చెదరని ప్రశాంతత ఉంటుందో
అతన్ని ఎవరు ఏమి చేయలేరు..
అతని జీవితం ధన్యం...
Post a Comment